మార్కెట్లోకి సామ్సంగ్ సిరీస్5 అల్ట్రాటచ్ నోట్బుక్!

సౌత్ కోరియన్ టెక్ దిగ్గజం సామ్సంగ్ మంగళవారం దేశీయ విపణిలో రెండు విండోస్ 8 టాబ్లెట్లతో పాటు సిరీస్ 5 అల్ట్రాటచ్ నోట్బుక్ను ఆవిష్కరించింది. విండోస్ ఆధారితంగా స్పందించే అల్ట్రాటచ్ నోట్బుక్ ధర రూ.64,990. ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే...
- ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెడ్జ్),
-13.3 అంగుళాల టచ్ డిస్ప్లే (రిసల్యూషన్1366× 768పిక్సల్స్),
- 8జీబి డీడీఆర్3 ర్యామ్,
- 500జీబి హార్డ్ డ్రైవ్,
- 4 సెల్ బ్యాటరీ (బ్యాకప్ 6.5 గంటలు),
- హెచ్డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ 3.0 పోర్ట్, యూఎస్బీ 2.0 పోర్ట్, ఆల్-ఇన్-వన్ కార్డ్ రీడర్.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏఎమ్డి క్వాడ్-కోర్ ప్రాసెసర్తో కూడిన అప్గ్రేడెడ్ వర్షన్ సిరీస్5 అల్ట్రాబుక్ను సామ్సంగ్ ప్రవేశపెట్టింది. ధర రూ.43,990. అంతే కాకుండా, విండోస్ 8 వర్షన్ సిరీస్ 9 నోట్బుక్ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.107,990.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications