Home
Computer

ప్రమోషన్ కోసం ఆ ‘హిరో’ 360 కోట్టు ఖర్చుపెట్డనున్నాడు..?

By Super
Sony Tablets and foldable


టాబ్లెట్ కంప్యూటర్లు ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దిగ్గజ సంస్థలైన శ్యామ్‌సంగ్, ఎల్‌జీలతో పాటు అనేక బ్రాండ్లు ఈ అరచేతి కంప్యూటర్లను భారత్‌లో విడుదల చేసేందుకు ఉత్సకత కనబరుస్తున్నాయి. ఎలక్ర్టానిక్ ఉత్పత్తుల తయారీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన సోని ( Sony) తాజాగా టాబ్లెట్ పీసీల ఉత్పత్తి పై దృష్టి సారించింది.

దేశ వ్యాప్తంగా తమ పరిధిని విస్తరించుకునే క్రమంలో భాగంగా ‘సోని ఇండియా’ వచ్చే ఏడాది ప్రమోషన్ కోసం 360 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. సోని ‘ఎస్’ సిరీస్, ‘పీ’ సిరీస్‌లో విడుదలైన ఈ టాబ్లెట్ పీసీల ప్రమోషన్‌లో భాగంగా మూడు నెలల్లో రూ.10 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలియవచ్చింది. ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ గ్యాడ్జెట్లను సోని డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ వర్షన్ v3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా సోని టాబ్లెట్ పీసీలు రన్ అవుతాయి. అత్యాధునిక ఫీచర్లతో సోని ‘ఎస్’ సిరీస్, ‘పీ’ సిరీస్‌లో విడుదలైన ఈ టాబ్లెట్ పీసీల ప్రారంభ ధర రూ.30,000.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X