స్వైప్ సరికొత్త డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్ ‘హాలో వాల్యూ’.. రూ.6999కే!

మొబైల్, స్మార్ట్ఫోన్ ఇంకా ల్యాప్టాప్లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:
బరువు ఇంకా చుట్టుకొలత: చుట్టుకొలత 197 x 124 x 10.9మిల్లీ మీటర్లు, బరువు 335 గ్రాములు,
డిస్ప్లే: 7 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ప్రాసెసర్: 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వర్షన్ (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్ అప్లికేషన్, లైవ్ వాల్పేపర్ సపోర్ట్, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్),
కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు.
స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ,
బ్యాటరీ: 3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ప్రీలోడెడ్ అప్లికేషన్లు: ఫేస్ అన్లాక్ సెక్యూరిటీ అప్లికేషన్, పానోరమిక్ షాట్స్ అప్లికేషన్, ఈ-బుక్ రీడర్, ఆలివ్ ఆఫీస్ ప్రీమియమ్, ఆడోబ్ ఫ్లాష్ సపోర్ట్ 11.1 వర్షన్.
ధర ఇతర అందుబాటు వివరాలు: ఇండియన్ మార్కెట్లో 'స్వైప్ హాలో వాల్యూ ట్యాబ్లెట్' ధర రూ.6,999. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు ఈ డివైజ్ను ఆఫర్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








