Just In
- 6 hrs ago
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- 7 hrs ago
Tecno నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర మరియు స్పెసిఫికేషన్లు
- 10 hrs ago
రూ.8,999 కొత్త టీవీ మార్కెట్లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
- 13 hrs ago
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
Don't Miss
- News
తెలంగాణలో భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్లో 2వే కోట్లతో డేటా సెంటర్
- Lifestyle
శృంగారం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా? డాక్టర్ సమాధనం, నివారణ మార్గాలు..
- Sports
ఓడినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం: టామ్ లాథమ్
- Movies
Avatar 3 కాన్సెప్ట్ను లీక్ చేసిన జేమ్స్ కామెరాన్.. ఇక నిప్పుతో చెలగాటమే!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
తోషిబా నుంచి 18 కొత్త ల్యాప్టాప్లు

జపాన్ టెక్ దిగ్జగం తోషిబా.. విద్యార్థి, ఉద్యోగ ఇంకా వ్యాపార వర్గాలను టార్గెట్ చేస్తూ తన శాటీలైట్ సిరీస్ నుంచి 18 కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. హైడెఫినిషన్ డిస్ప్లే, ఉత్తమ క్వాలిటీ స్పీకర్ వ్యవస్థ, హెచ్డిఎమ్ఐ 4కే అవుట్పుట్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ల్యాప్టాప్ శ్రేణి ధరలు రూ.21,736 నుంచి రూ.76,600 వరకు ఉన్నాయి.
వినియోగదారులకు నాణ్యతతో కూడిన ల్యాప్టాప్లను అందిచేందుకు తమ కృషి కొనసాగుతుందని తోషిబా ఇండియా కంట్రీ హెడ్ డీఎస్ డివిజన్ సంజయ్ వార్కే అన్నారు. తమ శాటిలైట్ సిరీస్ నుంచి విడుదలైన ఈ కొత్త ల్యాప్టాప్లు తేలికగా ఇంకా హైక్వాలిటీ మన్నిక డిజైన్ను కలిగి ఉంటాయని తోషిబా ఇండియా పీసీ విభాగం డీఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) శివకుమార్ తెలిపారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470