ఒప్పందం వెనుక రహస్యం!!

కంప్యూటర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ తోషిబా తాజాగా మరో దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. తాము రూపొందిస్తున్న ల్యాప్టాప్లను సాంకేతికంగా మరింత బలపరిచే క్రమంలో ‘ఐబీఎమ్’తో జోడి కట్టినట్లు తెలిసింది. ఈ ఒప్పందానికి గల ప్రధాన కారణాలను పరిశీలిస్తే... ఆడ్వాన్సుడ్ సెక్యూరిటీ ప్రొటక్షన్ మరియు మెరుగైన బ్యాటరీ బ్యాకప్.
ఐబీఎమ్ రూపొందించిన ప్రత్యేక వ్యవస్థతో నిర్మితమైన ల్యాపీలను 2012 జూన్ - జూలై నాటికి అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో కంప్యూటర్ల వినియోగం మరింత విస్తరిస్తున్న నేపధ్యంలో తోషిబా ఈ మేరకు ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తోషిబా ఆడ్వాన్సుడ్ ‘BIOS’ అదేవిధంగా ఐబీఎమ్ ‘Tivoli Endpoint Manager’ వంటి ప్రత్యేక వ్యవస్థలతో ఈ ల్యాపీలు పని చేస్తాయి. వీటి సౌలభ్యతతో ల్యాపీ బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవటంతో, పర్సనల్ డేటాను మరిత భద్రపరుచుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications