Just In
- 14 hrs ago ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- 16 hrs ago వాట్సాప్లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
- 17 hrs ago 100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
- 18 hrs ago Galaxy Watch 7 శాంసంగ్ కొత్త వాచ్ సిరీస్ కీలక వివరాలు లీక్.. అన్ప్యాక్డ్ ఈవెంట్లో విడుదల?
Don't Miss
- News జనసేన గెలిచే సీట్లేవి,మూడు రీజియన్లలో ఎవరికెన్ని -తేల్చేసిన సర్వే..!!
- Automobiles తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- Sports KKR vs RR: బట్లర్ కాదు.. అతని వల్లే గెలిచాం: సంజూ శాంసన్
- Movies Tillu Square day 19 Collections బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న టిల్లు.. 19 రోజుల్లో ఎన్ని కోట్ల లాభమంటే?
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
దిగ్గజాల త్రిముఖ పోరు..?
ఈ ఏడాది టాబ్లెట్ పీసీల సెక్టార్లో మూడు దిగ్గజాల మధ్య త్రీముఖ పోరు చోటుచేసుకోనుంది. ఆమోజన్ కిండిల్ ఫైర్ను ఎదుర్కొనే క్రమంలో ఆపిల్ 7.85 అంగుళాల పరిమాణం గల ఐప్యాడ్ను డిజైన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ సైతం 7 అంగుళాల ప్యానెల్తో ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే టాబ్లెట్ పీసీని ఈ ఏడాది విడుదల చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
విశ్లేషకుల అంచనాల ప్రకారం ఆపిల్కు చెందిన మిలియన్ కస్టమర్లను ఆమేజోన్ కిండిల్ ఫైర్ తన వైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఈ బరిలోకి దిగితే ఈ దిగ్గజాల మధ్య పోటి మరింత వాడి వేడిగా ఉంటుందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాడ్జెట్ బ్రాండ్ల మధ్య జరిగే ట్రైయాంగిల్ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూద్దాం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470