ఏప్రిల్లో 'ఆకాశ్ - 2': కపిల్ సిబల్
oi
-Prashanth
By Prashanth

ఆకాశ్ టాబ్లెట్ పీసీని మరింత అభివృద్ధి చేసి ఆకాశ్-2 గా ఏప్రిల్లో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన ఆకాశ్ నాణ్యతపై సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశ్ ట్యాబ్లెట్కున్న భారీ డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ మంది ఉత్పత్తిదారులు అవసరమని కేంద్ర మంత్రి కపిల్సిబల్ వెల్లడించారు. ఆకాశ్ తయారీకి కావలసిన మార్గదర్శకాలను వారికి సూచించామని... ఈ క్రమంలో వినియోగదారుల నుంచి వచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుంటునట్టు ఆయన తెలిపారు. సమస్యలను పరిష్కరించగలమన్న ఆశాభావం సిబల్ వ్యక్తం చేశారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications