Home
Computer

దేశం పై కన్నేసిన ముంబయ్ డాన్..?

By Super
Android


ముంబయ్‌కు చెందిన ఆ కంపెనీ భారత్ భవిష్యత్‌ను మార్చనుందా..?, ఈ పరిణామాలతో సామాన్యుడు సైతం టాబ్లెట్ కంప్యూటర్‌ను వసం చేసుకోనున్నాడా..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతోంది ముంబయ్‌కు చెందిన విష్‌టెల్ (Wishtel)సంస్థ, టాబ్లెట్ పీసీల ఉత్పాదక రంగం వైపు మొగ్డు చూపిన ఈ దేశీ బ్రాండ్ మాడు సరికొత్త టాబ్లెట్ పీసీలను భారతీయులకు పరిచయం చేయునుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ టాబ్లెట్ కంప్యూటర్లు IRA Thing R, IRA E, IRA Icon Eగా డిజైన్ కాబడ్డాయి. వీటి డిస్‌ప్లే పరిమాణం 7 అంగుళాలు. ఆండ్రాయిడ్ ఫ్రోయో 2.2, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3, ఆండ్రాయిడ్ లైనెక్స్ వోఎస్‌లను ఈ పీసీలలో లోడ్ చేశారు. ధరలు రూ.4,000 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి. వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఈ డివైజ్‌‌లు అందుకుంటాయి.

ఇతర ఫీచర్లు:

* 3జీ కనెక్టువిటీ,

* వై-ఫై,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

* హై డెఫినిషన్ కెమెరా.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X