ప్రపంచపు పల్చటి టాబ్లెట్ కంప్యూటర్!!

ప్రపంచపు అతి పల్చటి టాబ్లెట్ పీసీని తోషిబా డిజైన్ చేసింది. ‘తోషిబా ఎక్సైట్ ఎక్స్ 10’గా వస్తున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ మందం ఎంతో తెలుసా అక్షరాలా 7.7 మిల్లీమీటర్లు, బరువు 500 గ్రాముల లోపే. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే......
* 1.2 GHz T1 OMAP 4420 డ్యూయల్ కోర్ ప్రాసెసర్.
* 10 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ప్లే,
* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* 1జీబి ర్యామ్.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








