Just In
- 30 min ago 6.7 అంగుళాల డిస్ప్లే, 8GB ర్యామ్ వన్ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్ఫోన్పై మరోసారి డిస్కౌంట్ ఆఫర్..!
- 1 hr ago Google Pixel 8a ధర వివరాలు లీక్! డిజైన్, స్పెసిఫికేషన్లు కూడా! లాంచ్ ఎప్పుడంటే
- 23 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 1 day ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
Don't Miss
- News నా కొడుకు ఐఏఎస్ అవుతాడు అనుకుంటే ఇలా ?, కాలేజ్ అమ్మాయి హత్య కేసులో ముంతాజ్ !
- Finance Business Success: పర్యావరణాన్ని కాపాడుతూ వ్యాపారం.. కోట్లు సంపాదించిన భార్యాభర్తలు..
- Automobiles ప్రముఖ నటి మనసుదోచిన టయోటా కారు ఇదే!.. ధర ఎంతంటే?
- Sports ఇద్దరు కేప్టెన్లకూ భారీగా వాత పెట్టారు..!!
- Movies Tillu Square Day 24 Collections 150 కోట్ల క్లబ్లో టిల్లు స్క్వేర్.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
తిరుమల రూ.300 దర్శన్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎలా?
ఇండియాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నిటికంటే ముందు వరుసలో ఉంటుంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధ చెందిన మరియు అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటి. రోజుకు సుమారు 60,000 నుండి 80,000 మంది యాత్రికులు సందర్శించే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కరోనా సమయంలో చాలా రోజులు భక్తులను దర్శనానికి అనుమతించలేదు. అయితే తరువాత పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. 2021 కొత్త సంవత్సరం ప్రారంభం అయినందున చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని చూస్తుంటారు. టీటీడీ దేవస్థానం వారు ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో శీఘ్ర దర్శన టిక్కెట్ లను రూ.300 ధర వద్ద అందిస్తున్నారు. ఇప్పటికే జనవరి నెల 15 వరకు ముందస్తు దర్శన టిక్కెట్లు బుక్ అవ్వడంతో మిగిలిన రోజుల దర్శన టిక్కెట్లను మరొక మరొక రెండు రోజులలో విడుదల చేయనున్నారు. ఈ టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా ఎలా పొందాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
తిరుమల రూ.300 దర్శన్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోనే విధానం
స్టెప్ 1: టిటిడి యొక్క అధికారిక వెబ్సైట్ tirumala.org ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: తరువాత హోమ్ పేజీలోని ఆన్లైన్ బుకింగ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆన్లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్ అకౌంటును కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక సృష్టించడానికి న్-అప్ ఎంపికపై క్లిక్ చేసి మీ అకౌంటును నమోదు చేయండి.
స్టెప్ 4: మీరు అకౌంటును సృష్టించిన తర్వాత మీ యొక్క ఇమెయిల్ ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి హోమ్ పేజీలో నేరుగా లాగిన్ అవ్వవచ్చు.
స్టెప్ 5: లాగిన్ అయిన తరువాత ఇ-ఎంట్రీ దర్శన్ ఎంపికను ఎంచుకోవాలి.
స్టెప్ 6: తరువాత ఎంత మంది దర్శనానికి వెళుతున్న వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. అలాగే మీకు అవసరమైతే అదనపు లడ్డస్ కూడా ఎంచుకోవచ్చు.
స్టెప్ 7: తరువాత తేదీని ఎంచుకోండి మరియు అందుబాటులో ఉన్న సమయ స్లాట్లను ఎంచుకోని ముందుకు కొనసాగడానికి 'కంటిన్యూ' ఎంపిక మీద నొక్కండి.
స్టెప్ 8: ఇప్పుడు యాత్రికులుగా మీతో పాటు వచ్చే ఇతర వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. ప్రజల చెల్లుబాటు అయ్యే ID లను నమోదు చేయండి.
స్టెప్ 9: ఇది పూర్తయిన తర్వాత పేమెంట్ ఎంపికపై క్లిక్ చేసి మీకు అనుకూలమైన మోడ్ ప్రకారం ఆన్లైన్లో డబ్బును చెల్లించండి. పేమెంట్స్ విజయవంతమైన తరువాత మీరు మీ టిక్కెట్లను అందుకుంటారు. వీటిని మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470