Just In
- 3 min ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 1 hr ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- 2 hrs ago Samsung నుంచి 'Music Frame' స్పీకర్లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- 3 hrs ago Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
Don't Miss
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
కచ్చితంగా పంట నష్టం అంచనా, తెలంగాణ సర్కార్ చేతిలో వినూత్న టెక్నాలజీ
పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయగలిగే వినూత్న టెక్నాలజీని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టబోతోంది. దేశీయంగా తొలిసారిగా అమల్లోకి రాబోతోన్న ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 15 రోజులు, అంతకంటే తక్కువ సమయంలోపే పంట నష్టాన్ని అంచనా వేసే వీలుంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే భీమా కంపెనీలు వన్టైమ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో రైతులకు పరిహారాన్ని చెల్లించే వీలుంటుంది.
టెక్నాలజీతో రైతులకు మరింత లబ్థి...
గతంలో ఈ ప్రాసెస్ జరగాలంటే స్థానిక అధికారులే వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేయాల్సి వచ్చేది. ఈ తతంగం మొత్తం పూర్తవటానికి నెలల తరబడి సమయం తీసుకునేది. ఈ మధ్యలో చోటుచేసుకునే జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ సర్కార్ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
డ్రోన్ల సహాయంలో పర్యవేక్షణ
తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ టెక్నాలజీని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించి చూసిింది. ఈ క్షేత్రంలో రబీ సీజన్లో చోటు చేసుకన్న పంట నష్టాన్ని డ్రోన్ల సమాయంతో అంచనా వేయగలిగారు. బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ తన సొంత ఖర్చులతో వ్యవసాయ శాఖకు ఈ టెక్నాలజీని పరీక్షించి చూపించింది.
పరిశోధనల నిమిత్తం 66 ఎకరాల సాగు భూమి..
ఈ ప్రయోగానికి కందుకూరు మండలంలోని నిడునురు గ్రామం వేదికగా నిలిచింది. ఈ గ్రామంలో 20 మంది రైతులకు చెందిన 66 ఏకరాల సాగు భూమిని పరిశోధనల నిమిత్తం వినియోగించుకున్నట్లు వ్యవసాయ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కూరగాయలు, పువ్వులుతో పాటు ఇతర ఆహార పంటలు పుష్కలంగా పండేందుకు ఈ నేల మరింత అనువుగా ఉందని ఆయన తెలిపారు.
రెండు రూపాయలకే 1 జిబి డేటా, సంచలనాలే ఇక !
త్వరలో తెలంగాణ అంతటా అమల్లోకి..
అత్యాధునిక టెక్నాలజీ, పొలాల్లో సాగవుతోన్న ఉన్న కాకరకాయి, వంకాయి, బీన్స్, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, గులాబీ, మామిడ, పత్తి, వరి, మొక్కజొన్న, గోదుమ, బెంగాల్ గ్రామ్ పంటకు సంబందించిన పంట(స్టాండింగ్ క్రాప్)లను క్యాప్చుర్ చేసింది.
పంట దిగుబడి, ధాన్యం రంగు మారటం, చీడపరుగుల బారినపడి పంట దెబ్బతినటం వంటి వివరాలను ఎప్పటికప్పడు ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఈ నూతన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాంటే గ్రామాల వారి భూముల వివరాలు, వాటి సారం, విస్తీర్ణం, నీటి లభ్యత, రైతుల సమాచారం వంటి వివరాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470