Just In
- 22 min ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 1 hr ago లోక్సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 4 hrs ago తక్కువ ధరలో రియల్మి కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
- 4 hrs ago రూ.6,999 కే అద్భుతమైన డిజైన్ తో Poco కొత్త ఫోన్! సేల్ వివరాలు
Don't Miss
- News బ్యాంకులో ఉద్యోగం మానేసిన కిలాడీ లేడీ ఏం చేసిందంటే ?, ఐటీ హబ్ నీళ్లు అలాంటివి మరి !
- Automobiles ఇది నిజమా.. బైక్తో పోలిస్తే స్కూటర్ తక్కువ మైలేజ్ ఇస్తుందా.??.. కారణాలేంటంటే.!!
- Lifestyle తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువ!లక్షణాలు, కారణాలు, చికిత్స ఇలా..!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Sports Border-Gavaskar Series: భారత్-ఆస్ట్రేలియా 5 టెస్టుల షెడ్యూల్ ఇదే
- Movies Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
రూ. 1699కే Airtel 4జీ ఫోన్, కండీషన్లు మాత్రం చాలానే..
రిలయన్స్ జియో 4జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తరుణంలో దానికి కౌంటర్గా Airtel కార్బూన్ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
రిలయన్స్ జియో 4జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తరుణంలో దానికి కౌంటర్గా Airtel కార్బూన్ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ వరసలోనే ఈ రెండు దిగ్గజాలు మరో స్మార్ట్ఫోన్ లాంచింగ్కు సిద్ధమయ్యాయి.
సైలెంట్గా జియో మళ్లీ ధరను పెంచేసింది, వారంలో ఇది రెండో సారి !
లావాతో చేతులు కలిపి..
లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్ను తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
డివైజ్కు ఏం పేరు పెడుతున్నారో..
అయితే ఈ డివైజ్కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
కార్బూన్ ఏ40 ఇండియన్తో..
కార్బూన్ ఏ40 ఇండియన్తో పోలిస్తే కొన్ని స్పెషిఫికేషన్లు, ధరలో మాత్రమే తేడా ఉండనుందట. దీంతో పాటు భారీ మొత్తంలో డేటా, వాయిస్ ప్రయోజనాలతోనే ఈ ఫోన్ వస్తుందని తెలుస్తోంది.
ధర రూ.1,699..
దీని ధర రూ.1,699గా ఉండబోతుందని వెల్లడవుతోంది. జియోకు పోటీగా ఎయిర్టెల్ తీసుకొచ్చిన తొలి స్మార్ట్ఫోన్ ఖరీదు 1,399 రూపాయలు.
కొనుగోలు చేయడానికి ..
ఈ ఫోన్ను కొనుగోలు చేయడానికి తొలుత వినియోగదారులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కంపెనీ రూ.1,801ను క్యాష్బ్యాక్గా అందిస్తుంది. అంటే ఎయిర్టెల్-లావా ఫోన్ అందుబాటులోకి వచ్చేది 1,699 రూపాయలకే.
రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్ చేస్తుందో..
అయితే రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్ చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. 4.5 అంగుళాల లేదా 5 అంగుళాల డిస్ప్లేను ఈ ఫోన్ కలిగి ఉండబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఇటు ఎయిర్టెల్ కానీ, అటు లావా కానీ ఈ డివైజ్పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470