సంవత్సరమంతా సెకనుకు పైసా: రిలయన్స్ ఆఫర్
oi
-Prashanth
By Prashanth

ప్రీపెయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ సరికొత్త మొబైల్ టారిఫ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. సీడీఎమ్ఏ నెట్వర్క్ యూజర్లు రూ.58 చెల్లించి ఈ టారీఫ్లోకి మారితే సంవత్సరం పాటు అన్ని ఎస్టీడీ, లోకల్ కాల్స్ పై సెకనుకు పైసా మాత్రమే ఛార్జ్ చేస్తారు. సీడీఎమ్ఏ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్లాన్ ముఖ చిత్రం:
చెల్లుబడి కాలం (వాలిడిటీ పిరియిడ్) : 365 రోజులు,
రీఛార్జ్ మొత్తం : రూ.58,
ప్రత్యేక ప్రయోజనాలు: అన్నిఎస్టీడీ, లోకల్ కాల్స్ పై సెకనుకు పైసా ఛార్జ్.
రోమింగ్ ఛార్జీ వివరాలు:
లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్: అన్ని నెట్వర్క్ల పై రూపాయి ఛార్జ్,
ఎస్టీడీ అవుట్ గోయింగ్ కాల్స్: అన్ని నెట్వర్క్ల పై రూ.1.50 ఛార్జ్ చేస్తారు,
ఇన్కమింగ్ కాల్స్ : అన్ని నెట్వర్క్ల పై రూపాయి వసూలు,
ఎస్ఎమ్ఎస్ టారిఫ్:
లోకల్: రూ 1.00
నేషనల్ : రూ 1.00
ఇంటర్నేషనల్ : రూ 5.00
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications