Just In
Don't Miss
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్ను గుర్తు చేస్తున్నారు.!
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్లకు వెళ్లండి!
టూ ఇన్ వన్ ఆఫర్ స్మార్ట్ఫోన్ కమ్ టాబ్లెట్..!!
డిజిటల్ ప్రపంచానికి విశిష్ట సేవలందిస్తున్న ‘అసస్’(Asus) ఉత్తమ లక్షణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీ పరికరాలను వ్ళద్థి చేస్తుంది. తాజాగా ఈ బ్రాండ్ వినూత్నతరహాలో స్మార్ట్ ఫోన్ కమ్ టాబ్లెట్ పీసీని రూపొందించింది. ‘అసస్ ప్యాడ్ ఫోన్’ నమూనాలో వస్తున్న ఈ డివైజ్ను కంప్యూటింగ్ అదే విధంగా మొబైల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ అద్భుత స్ళష్టికి రూపురేఖలందించిన అసస్ టెక్ ప్రపంచానికి తన కొత్తదనాన్నిరుచిచూపించింది.
రెండు విడి పరికరాలుగా ఈ డివైజ్లను రూపొందించారు. ఒకటి టాబ్లెట్ పీసీ, మరొకటి స్మార్ట్ ఫోన్. ఈ మల్టీ డిజైనింగ్ గ్యాడ్జెట్ ద్వారా కంప్యూటింగ్ లావాదేవీలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్లా ఉపయోగించుకోవాలనుకునేవారు స్మార్ట్ ఫోన్ను టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన నిర్థారిత స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. ఆ అవసరం లేని వారు టాబ్లెట్ నుంచి ఫోన్ను వేరు చేసుకుని ఫోన్ కాల్స్ నిర్వహించుకోవచ్చు. టాబ్లెట్ 10.1 అంగుళాల డిస్ ప్లే సామర్ధ్యాన్ని కలిగి ఉండగా,
స్మార్ట్ఫోన్ 4.3 అంగుళాలు స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి టచ్ ఆధారితంగా పని చేస్తాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790