టూ ఇన్ వన్ ఆఫర్ స్మార్ట్ఫోన్ కమ్ టాబ్లెట్..!!

డిజిటల్ ప్రపంచానికి విశిష్ట సేవలందిస్తున్న ‘అసస్’(Asus) ఉత్తమ లక్షణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీ పరికరాలను వ్ళద్థి చేస్తుంది. తాజాగా ఈ బ్రాండ్ వినూత్నతరహాలో స్మార్ట్ ఫోన్ కమ్ టాబ్లెట్ పీసీని రూపొందించింది. ‘అసస్ ప్యాడ్ ఫోన్’ నమూనాలో వస్తున్న ఈ డివైజ్ను కంప్యూటింగ్ అదే విధంగా మొబైల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ అద్భుత స్ళష్టికి రూపురేఖలందించిన అసస్ టెక్ ప్రపంచానికి తన కొత్తదనాన్నిరుచిచూపించింది.
రెండు విడి పరికరాలుగా ఈ డివైజ్లను రూపొందించారు. ఒకటి టాబ్లెట్ పీసీ, మరొకటి స్మార్ట్ ఫోన్. ఈ మల్టీ డిజైనింగ్ గ్యాడ్జెట్ ద్వారా కంప్యూటింగ్ లావాదేవీలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్లా ఉపయోగించుకోవాలనుకునేవారు స్మార్ట్ ఫోన్ను టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన నిర్థారిత స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. ఆ అవసరం లేని వారు టాబ్లెట్ నుంచి ఫోన్ను వేరు చేసుకుని ఫోన్ కాల్స్ నిర్వహించుకోవచ్చు. టాబ్లెట్ 10.1 అంగుళాల డిస్ ప్లే సామర్ధ్యాన్ని కలిగి ఉండగా,
స్మార్ట్ఫోన్ 4.3 అంగుళాలు స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి టచ్ ఆధారితంగా పని చేస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications