బీటెల్ నుంచి టచ్ స్ర్కీన్ మొబైల్ ఫోన్!!
oi
-Prashanth
By Prashanth

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘బీటెల్’ తాజాగా టచ్స్ర్కీన్ హ్యాండ్సెట్ను డిజైన్ చేసింది. ‘జీడీ 777’గా రూపుదిద్దుకున్న ఈ ఫోన్ సమర్ధవంతమైన టచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అన్ని వర్గాలు వినియోగదారులను ఆకట్టకునే క్రమంలో ఈ మొబైల్ ధరను రూ.5,500గా నిర్థారించారు.
ఫీచర్లు:
3.5 అంగుళాల టచ్స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్), 5.0 మెగా పిక్సల్ కెమెరా, వీడియో రికార్డింగ్, వైఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 2జీ, 3జీ నెట్వర్క్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, మన్నికైన బ్యాటరీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications