మీడియా ఎఫెక్ట్.. ప్రత్యర్థులు అప్రమత్తం?
oi
-Staff
By Super

భవిష్యత్తులో రాబోతున్న ఆపిల్ ఐఫోన్ రెటినా డిస్ప్లేను కలిగి ఉంటుందని ఓ సౌత్ కొరియన్ మీడియా సంచలన కధనాన్ని ప్రచురించింది. ఈ వార్త వెలుగులోకి రావటంతో ఆపిల్ ప్రత్యర్ధి కంపెనీలు అప్రమత్తమైనట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఆపిల్ కొత్త ఐప్యాడ్ రెటినా డిస్ప్లేను కలిగి ఉండటంతో విపరీతమైన ఆదరణ ఏర్పడింది. ఆపిల్ మొదటి ఐఫోన్ 2007లో విడుదలయ్యింది. అప్పటి నుంచి అప్డేట్ కాబడుతూ ఈ డివైజ్ అందుబాటులో ఉంది. రెటినా డిస్ప్లేతో విడుదల కానున్న కొత్త ఐఫోన్ స్ర్కీన్ 4.6 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉండొచ్చని ఓ అంచనా. ఆపిల్కు ప్రధాన పోటీదారైన శామ్సంగ్ తాజాగా తన గెలక్సీ సిరీస్ నుంచి ఎస్3 మోడల్లో 4.6 అంగుళాల OLED డిస్ప్లేతో కూడిన స్మార్ట్ఫోన్ను వ్ళద్థి చేసిన విషయం తెలిసిందే. ఈ అత్యాధునిక రెటీనా డిస్ప్లే ద్వారా వినియోగదారు ఒత్తిడిరహిత అనుభూతికి లోనవుతాడు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications