ఇండియాలోకి తొలి 4జీ ఎల్టీఈ స్మార్ట్ఫోన్.. ఎయిర్టెల్ భాగస్వామ్యంతో!
oi
-Prashanth
By Prashanth
భారత్ లో 4జీ ఎల్టీఈ నెట్వర్క్ను సపోర్ట్ చేసే తొలి స్మార్ట్ఫోన్ను ప్రముఖ సంస్థ హువావీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. హువావీ ‘ఎసెండ్ పీ1 ఎల్ టీఈ’గా రూపుదిద్దుకున్న ఈ ఫోన్ ఎయిర్టెల్ సరికొత్త ఎల్ టీఈ 4జీ నెట్వర్క్ పై కమ్యూనికేషన్ ఇంకా డాటా సేవలను అందిస్తుంది.