ఇండియాలో మొట్టమొదటి డ్యూయల్ బ్యాటరీ స్మార్ట్ఫోన్ (ఐబాల్ నుంచి)
oi
-Prashanth
By Prashanth

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ బ్రాండ్ ఐబాల్ తన స్మార్ట్ఫోన్ లైనప్ను మరింత పటిష్టం చేస్తూ ‘ఆండీ 4.3జే’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ను మంగళవారం ఆవిష్కరించింది. డ్యూయల్ బ్యాటరీ ఫీచర్ ఈ స్మార్ట్ ఫోన్ కు ప్రధాన ప్రత్యేకత. ధర రూ.9,499. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఐబాల్ సంస్థల సంచాలకులు సందీప్ పరశురామ్ పూరియా మాట్లూడుతూ ఇండియాలో మొట్టమొదటి డ్యూయల్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టడం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు.
ఆండీ 4.3జే(Andi 4.3j.) స్పెసిఫికేషన్ లు:
4.3 అంగుళాల కెపాసిటివ్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై,
జీపీఆర్ఎస్,
బ్లూటూత్,
3జీ కనెక్టువిటీ,
1630ఎమ్ఏహెచ్ బ్యాటరీ+ 930ఎమ్ఏహెచ్ బ్యాటరీ(పటిష్టమైన బ్యాటరీ బ్యాకప్),
ధర రూ.9,499.
Read In English
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications