దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ కార్బన్... ఏ5+, ఏ115 మోడళ్లలో రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఏ5+ మార్కెట్ ధర రూ.4,899. ఏ115 ధర రూ.5,899. స్పెసిఫికేషన్ లు:
కార్బన్ ఏ5+......
డిస్ప్లే: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
ప్రాసెసర్ & స్టోరేజ్: 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,