రూ. 3,999కే 4జీ వోల్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ నౌగట్ ఫీచర్‌తో..

దేశీయ మొబైల్‌ మేకర్‌ మాఫే మొబైల్‌ అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

By Hazarath
|

దేశీయ మొబైల్‌ మేకర్‌ మాఫే మొబైల్‌ అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 3,999 ధర వద్ద 'ఎయిర్' పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 1జిబి ర్యామ్ తో వస్తున్న ఈ ఫోన్ యూజర్లను ఆకర్షిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

జియోకు ముందు, జియోకి తరువాత.. దేశం ఎలా తయారైందంటే..జియోకు ముందు, జియోకి తరువాత.. దేశం ఎలా తయారైందంటే..

మాఫే ఎయిర్ ఫీచర్ల విషయానికొస్తే. 4 అంగుళాల డిస్‌ప్లే తో పాటు 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది. 1 జీబి ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ మెమరీ. 32 జీబీకి విస్తరించుకునే అవకాశం కలిగి ఉంది. 5ఎంపీ వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ తో పాటు 2ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 2000ఎంఏహెచ్‌ బ్యాటరీ , పది గంటల టాక్‌ టైమ్‌

Best Mobiles in India

English summary
Mafe Mobile launches its 4G-ready AIR at Rs 3,999 Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X