జియో ఫోన్కి పోటీగా రూ.1999కే 4జి వోల్ట్ ఫోన్ !
జియో 4జీ ఫీచర్ ఫోన్కు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్ను అందజేయనుంది. ఈ ఫోన్కు సంబంధించిన 4జీ ఫీచర్ ఫోన్ను విడుదల చేయనుంది.
దేశంలో పుట్టుకొచ్చిన టెలికాం విప్లవం పుణ్యమాని వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తక్కువ ధరకు కలిగిన ఫోన్లతో పాటు భారీ ధర కలిగిన ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే, రిలయన్స్ పుణ్యమాని టెలికాం రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలో జియో 4జీ ఫీచర్ ఫోన్కు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్ను అందజేయనుంది. ఈ ఫోన్కు సంబంధించిన 4జీ ఫీచర్ ఫోన్ను విడుదల చేయనుంది. 'భారత్ వన్' పేరిట ఈ ఫోన్ను మైక్రోమ్యాక్స్ వచ్చే వారంలో విడుదల చేయనుంది.

జియో 4జీ ఫీచర్ ఫోన్కు పోటీగా మైక్రోమ్యాక్స్ ఫోన్
రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్కు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్ను తయారుచేస్తుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు మైక్రోమ్యాక్స్ తన 4జీ ఫీచర్ ఫోన్ను విడుదల చేయనుంది.

భారత్ వన్
భారత్ వన్' పేరిట ఈ ఫోన్ను మైక్రోమ్యాక్స్ వచ్చే వారంలో విడుదల చేయనుంది. మైక్రోమ్యాక్స్ విడుదల చేయనున్న భారత్ వన్ 4జీ ఫీచర్ ఫోన్ కేవలం రూ.2వేలకే వినియోగదారులకు లభించనుంది.

బీఎస్ఎన్ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్
అయితే లాంచింగ్ సందర్భంగా ఫోన్తోపాటు యూజర్లకు బీఎస్ఎన్ఎల్ నుంచి బండిల్ డేటా ప్యాక్స్ ఉచితంగా లభించనున్నాయి.

ఈ ఫోన్కు సంబంధించిన ఇమేజ్లు మాత్రమే
కాగా ప్రస్తుతం ఈ ఫోన్కు సంబంధించిన ఇమేజ్లు మాత్రమే లీకయ్యాయి. పూర్తి స్పెసిఫికేషన్లు త్వరలో తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications