Just In
- 1 hr ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 7 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- News
ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కొత్త టాస్క్ - ఆ మాట వినిపించకూడదు..!!
- Movies
Guppedantha Manasu: కన్నతల్లి కంటే వేయి రెట్ల గాయం చేశావ్.. రిషి మాటలకు కుంగిపోయిన వసుధార!
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆన్లైన్ మార్కెట్లోకి మైక్రోమాక్స్ పెద్దతెర స్మార్ట్ఫోన్ ‘కాన్వాస్ జ్యూస్ ఏ77’
భారత దేశపు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమాక్స్ ‘కాన్వాస్ జ్యూస్ ఏ77' పేరుతో సరికొత్త పెద్దతెర స్మార్ట్ఫోన్ను ఆన్లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ను ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ హోమ్షాప్18(HomeShop18) రూ.7,999కి ఆఫర్ చేస్తోంది.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్టీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
దేశవాళీ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ అంతర్జాతీయంగా తన పరిధిని మరింత విస్తరింపజేసేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుసాగుతున్నట్లు సమాచారం. మైక్రోమ్యాక్స్ తన మార్కెట్ పరిధిని రష్యన్ మార్కెట్లోకి విస్తరింపచేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఇంటర్నెట్లో వార్తలు వినిపిస్తున్నాయి. విండోస్ ఆధారిత స్మార్ట్ఫోన్ల రూపకల్పన పైనా మైక్రోమ్యాక్స్ దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, మైక్రోమ్యాక్స్కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది.
ఇండియన్ మార్కెట్లో డిసెంబర్ నాటికి 4జీ ఆధారిత స్మార్ట్ఫోన్లను మైక్రోమ్యాక్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పలు కథనాలు వ్యక్తమవుతున్నాయి. మరో బ్రాండ్ ‘జోలో' కూడా ఇదే సమయంలో 4జీ నెట్వర్క్ స్మార్ట్ఫోన్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ జియో ఇన్పోకామ్కు దేశ వ్యాప్తంగా వాయిస్ టెలిఫోనీ ఇంకా 4జీ హైస్పీడ్ డేటా సర్వీసులను అందించేందుకు యూనిఫైడ్ లైసెన్సు లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ మొబైల్ తయారీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్ ఇంకా కార్బన్లు రియలన్స్ జియో ఇన్పోకామ్తో ఒప్పందం కుదుర్చుకుని 4జీ ఎల్టీఈ డివైజ్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయునున్నట్లు సమాచారం. ప్రస్తుతం, ఎయిర్టెల్ దేశంలో ఎంపిక చేయబడిన పట్టణాలకు 4జీ సర్వీసులను అందిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470