ప్రముఖ దేశవాళీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ త్వరలో క్వాడ్కోర్ వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్ఫోన్ను రూ.15,000 ధరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వ్యాపార సంచాలకులు వికాస్ జెయిన్ వెల్లడించారు. ఈ పెద్ద డిస్ప్లే హ్యాండ్సెట్లో బ్రాడ్కామ్ ప్రాసెసర్ను వినియోగించినట్లు జెయిన్ తెలిపారు. డివైజ్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే......
4.5అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే,
ఆండ్రాయిడ్ ఐసీఎస్ లేదా జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,