మార్కెట్లో ‘ఆషా’ ఫోన్లు!

న్యూఢిల్లీ: దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా తన ఆషా సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు ఆషా 305, ఆషా 311లను గురువారం దేశీయ విపణిలో విడుదల చేసింది. నోకియా బ్రౌజర్ మరింత వేగంగా పనిచేసేలా ఈ ఫోన్లలో ఎస్ 40 ఆషా ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు. ఆషా 305 మార్కెట్ ధర రూ.5,029. ఆషా 311 మార్కెట్ ధర రూ.7,139.
ఆషా 311 ఫీచర్లు:
3 అంగుళాల సమర్థవంతమైన స్ర్కాచ్ రెసిస్టెంట్ టచ్ స్ర్కీన్,
బురువు 95 గ్రాములు,
ఇంటర్నల్ మెమరీ 256 ఎంబీ,
మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
(గమనిక: ఈ ఫోన్ రిటైల్ అమ్మకాలు ఆగష్టు 12 నుంచి ప్రారంభంకానున్నాయి.)
నోకియా ఆషా 305:
డ్యూయల్ సిమ్,
3 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్,
10 ఎంబీ ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,
ఫోన్ బరువు 98 గ్రాములు,
2 మెగా పిక్సల్ కెమెరా.
(గమనిక: ఈ ఫోన్ విక్రయాలు ఆగష్టు 9నుంచే ప్రారంభమయ్యాయి)
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications







