Just In
- 50 min ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 2 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 3 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 3 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంటర్నెట్ సౌకర్యంతో కోటి ఉచిత స్మార్ట్ఫోన్లు, ఏంటీ ఈ భామా షా పథకం !
దేశంలో సార్వత్రిక సమరం రోజురోజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి.
దేశంలో సార్వత్రిక సమరం రోజురోజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి. ఇందులొ భాగంగా రాజస్థాన్ ఓ అడుగు ముందుకువేసింది. రాజస్థాన్ ప్రభుత్వం భామా షఆ పరివార్ యోజన పథకం క్రింద ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన కోటి స్మార్ట్ ఫోన్లను ప్రజలకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో భామా షా కార్డు గల కోటి కుటుంబాలకు వీటిని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రకటించారు. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ అనేక రకాలైన ప్రయోజనాలు అందుతాయని ప్రభుత్వం తెలిపినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనాన్ని వెలువరించింది.
ట్రాయ్ నిర్ణయంతో టెలికాం దిగ్గజాలకు దిమ్మతిరిగింది
అర్హత గల ప్రతి కుటుంబానికి
ఈ పథకం కింద అర్హత గల ప్రతి కుటుంబానికి తొలి విడతగా రూ.500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సొమ్ముతో వారు ప్రభుత్వం నడిపే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ శిభిరంలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
భామా షా యాప్..
అటుపైన వారు ఆ స్మార్ట్ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్షన్ పొంది భామా షా యాప్ సహా ఇతర యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవాలి.
మరో రూ.500 ..
ఈ పక్రియ విజయవంతం అయినట్లు మెసేజ్ అందగానే రెండో విడతగా మరో రూ.500 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
2019 జనవరిలో..
కాగా 2019 జనవరిలో వసుంధరా రాజే ప్రభుత్వ పదవీ కాలం ముగిసిపోనుంది . వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు రానున్నాయి.
ఆధార్ కార్డు గుర్తింపు ప్రాతిపదికగా..
ఈ పథకం ఆధార్ కార్డు గుర్తింపు ప్రాతిపదికగా బ్యాంకుతో అనుసంధానమై ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు ఈ పథకం పరిధిలో ఉంటాయి.
ఆధార్, దాని అనుసంధానించిన బ్యాంకు ఖాతా..
ఈ మేరకు ప్రభుత్వం కరదీపికను విడుదల చేసింది. ఆధార్, దాని అనుసంధానించిన బ్యాంకు ఖాతా లేకుండా భామా షా పథకంలో నమోదు వీలుకాదని ప్రభుత్వం తెలిపింది.
ఆధార్ లేని వారు ..
ఆధార్ లేని వారు తక్షణం ఆధార్ కార్డును తీసుకోవాలని లేకుంటే భామా షా ప్రయోజనాలు అందవని రాజస్థాన్ ప్రభుత్వం పొందుపరిచిన కరదీపికలో స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఎస్ బ్యాంకుతో టై అప్ ..
ఈ భామా షా పథకంలో భాగంగా ప్రభుత్వం ఎస్ బ్యాంకుతో టై అప్ అయి ఓ డిజిటల్ వ్యాలెట్ ని ప్రారంభించింది. ఈ వ్యాలెట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న లబ్ధి దారులకు QR కోడ్ తోనూ చెల్లింపులకు వీలవుతుంది.
upiని సపోర్ట్ చేస్తుందా లేదా..
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ యాప్ upiని సపోర్ట్ చేస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఎటువంటి క్లారటీ లేదు. ప్రభుత్వం నుంచి ఈ విషయం మీద అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470