Just In
- 16 min ago 32MP టెలిఫోటో కెమెరా, 8GB ర్యామ్ Oppo స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్.. రూ.2999 తగ్గింపు సహా..!!
- 1 hr ago ఏప్రిల్ 23 న షియోమీ లాంచ్ ఈవెంట్! 4 కొత్త పరికరాలు లాంచ్ కాబోతున్నాయి!
- 16 hrs ago నకిలీ వాయిస్తో కుమారుడిలా మాట్లాడి వ్యాపారవేత్తను మోసం చేశారు.. అసలు ఏం జరిగిందంటే?
- 17 hrs ago Whatsapp Web మరింత యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్.. త్వరలో ఈ మార్పులను గమనిస్తారు..!
Don't Miss
- Movies Jabardasth జబర్దస్త్ షోలో అలాంటి దారుణాలు.. బండారం బయటపెట్టిన కమెడియన్!
- Finance Banking News: ముసలోళ్లనూ వదలని మోదీ సర్కార్..! SBI తాజా రిపోర్ట్ వివరాలివే..
- Sports RCB vs SRH: పక్కనపెట్టలేదు.. నేనే ఆడనని చెప్పా: గ్లేన్ మ్యాక్స్వెల్
- News AP Election Survey: వైసీపీ వర్సెస్ కూటమి పోరులో మొగ్గు వారికే -తేల్చేసిన మరో జాతీయ సర్వే..!
- Automobiles చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
షియోమి దీపావళి గిఫ్ట్ : రూ.1కే స్మార్ట్ఫోన్..
చైనా మొబైల్ దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకట్టకునే లక్ష్యంతో భారీ ఆఫర్లకు తెరలేపింది.
చైనా మొబైల్ దిగ్గజం షియోమి వినియోగదారులను ఆకట్టకునే లక్ష్యంతో భారీ ఆఫర్లకు తెరలేపింది. రానున్న దీపావళి పర్వదినాన్నిపురస్కరించుకుని రూపాయికే స్మార్ట్ఫోన్ ఆఫర్ని ప్రకటిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ లో వినియోగదారులు రెడ్మి సీరిస్ ఫోన్లను గెలుచుకునే అవకాశం ఉంది.
అమెజాన్ Vs ఫ్లిప్కార్ట్ : ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి, మరి అక్కడెంత, ఇక్కడెంత..?
ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు
షియోమి తన ఫ్లాష్ సేల్లో రూ. 1కే స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. లిమిటెడ్ సంఖ్యలో డివైస్లు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రకారం ఈ సేల్ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై..
షియోమి తన పార్ట్నర్ సైట్లతోపాటు, పాటు తన ఎంఐ ఆన్లైన్ స్టోర్లో ఈ దీపావళి సేల్ను నిర్వహిస్తోంది. ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. వీటితో పాటు షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లను కూడా అందించనుంది.
రెండు స్లాట్లలో ఈ సేల్
సేల్ జరగనున్నఈ మూడు రోజుల్లో రెండు స్లాట్లలో ఈ సేల్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు రూ.1 సేల్ కొనసాగుతుంది.
రూ.1కే పొందేందుకు అవకాశం
ఇందులో రెడ్మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
దీంతోపాటు సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనుంది. షియోమి ఉత్పత్తులపై భారీ రాయితీలను కూడా వినియోగదారులు పొందవచ్చు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
మరిన్ని వివరాలకు షియోమి అధికారిక వెబ్సైట్ను
ఈ సేల్ పై మరిన్ని వివరాలకు షియోమి అధికారిక వెబ్సైట్ను, ఎంఐ యాప్ను పరిశీలించాల్సిందే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470