Just In
- 21 min ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 3 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 4 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 7 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Don't Miss
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'రీసెర్చి ఇన్ మోషన్' ఎండీగా సునీల్దత్
న్యూఢిల్లీ: బ్లాక్బెర్రీ మొబైల్స్ని రూపొందించే సంస్థ రీసెర్చి ఇన్ మోషన్ భారత్ మేనేజింగ్ డైరెక్టర్గా సునీల్దత్ను ఎంపిక చేయడం జరిగిందని రీసెర్చ్ ఇన్ మోషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉర్పో కర్జాలనైనా తెలిపారు. సునీల్ దత్కు టెలికంరంగంతో పాటు భారతీయ మొబైల్ పరిశ్రమలో ఆయనకు 27 ఏళ్ల అనుభవం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారత్ బ్లాక్బెర్రీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దత్ అనుభవం కలిసి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు సునీల్ దత్ ట్రాక్ రికార్డుని పరిశీలించినట్లేతే హెవ్లెట్ పేకర్డ్ ఇండియాలో ప్రెసిడెంట్గా పనిచేశారు. అంతకు ముందు పలు కంపెనీలు స్యామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తోపాటు నోకియా ఇండియా, వ్రిల్పూల్ ఇండియా లిమి టెడ్, విప్రోలిమిటెడ్, ఫిలిప్స్ ఇండియా లాంటి కంపెనీల్లో సీనియర్ హోదాల్లో పనిచేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470