టచ్ స్ర్కీన్ డిస్ప్లేతో ‘శ్యామ్సంగ్ ఛాంప్ 2’!!!

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అంతర్జాతీయంతా సరికొత్త ఒరవడికి నాంది పలికిన శ్యామ్సంగ్ సరికొత్త స్పెసిఫికేషన్లతో టచ్ స్ర్కీన్ డిస్ప్లే ఆధారిత మొబైల్ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. శ్యామ్సంగ్ ఛాంప్ 2 వర్షన్లో విడుదలవుతన్న ఈ స్టన్నింగ్ గ్యాడ్జెట్ ఫీచర్లు క్లుప్తంగా:
- ఆకట్టుకునే ప్రొఫెషనల్ లుక్,
- శక్తివంతమైన TFT QVGA టచ్ స్ర్కీన్ డిస్ప్లే, (6.1 సెం.మీ)
- రిసల్యూషన్ 320 x 240 పిక్సల్స్,
- మొబైల్ ముందు భాగంలో సౌకర్యవంతమైన మూడు బటన్లు ఏర్పాటు,
- ఇన్బుల్ట్ ప్రాసెసర్,
- 2 మెగా పిక్సల్ కెమెరా,
- ఎఫ్ఎమ్ రేడియో,
- 3.5 mm హెడ్ఫోన్ జాక్,
- వై-ఫై,
- యూఎస్బీ పోర్ట్స్,
- బ్లూటూత్,
- బరువు 75.9 గ్రాములు,
- క్లారిటీతో కూడిన వీడియో రికార్డింగ్ సౌలభ్యత,
- ఇంటర్నెల్ మెమరీని 16జీబీకి వృద్థి చేసుకోవచ్చు,
- పటిష్టమైన 1000mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్ధ,
- 500 గంటల స్టాండ్ బై టైమ్, 10 గంటల టాక్ టైమ్,
- ధర, విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో.


Click it and Unblock the Notifications








