శాంసంగ్ నుంచి అదిరే ఫోన్: రూ. 11 వేలకే

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ తన సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

By Hazarath
|

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ తన సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2జిబి ర్యామ్ తో వస్తున్న ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలాక్సీ జె7 ఎన్‌ఎక్స్‌టీ' పేరిట విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.11,490 నిర్ణయించింది. ఫీచర్ల విషయానికొస్తే..

జియో ఉచిత వైఫై, వారికి మాత్రమే !జియో ఉచిత వైఫై, వారికి మాత్రమే !

అమోలెడ్ డిస్‌ప్లే

అమోలెడ్ డిస్‌ప్లే

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్

2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యుయల్ సిమ్

 కెమెరా

కెమెరా

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung Galaxy J7 Nxt launched in India for Rs 11,490 Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X