nbsp;ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ బుధవారం రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ వై డ్యుయోస్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ బడ్జెట్ ఫ్ఱెండ్లీ హ్యాండ్సెట్లు స్టైల్ ఇంకా హుందా అయిన పనితీరును ఒదిగి ఉన్నాయి. ఈ డివైజుల్లో నిక్షిప్తం చేసిన స్మార్ట్ డ్యూయల్ సిమ్ ఫీచర్ యూజర్కు అత్యుత్తమ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. కీలక ఫీచర్ల ఫోటోగ్యాలరీ రూపంలో...Read In English