రేపే రిలీజ్... ఆడ్వాన్స్ బుకింగ్ ఓపెన్!

By Prashanth
|
Samsung Galaxy Y Duos


సౌత్ కొరియన్ మొబైల్ తయారీ దిగ్గజం సామ్‌సంగ్, గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ పేరుతో మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ధర అంచనా రూ.6,000 నుంచి రూ.7,000 మధ్య. ఔత్సాహికులు సామ్‌సంగ్ ఈ-స్టోర్‌లో ఆడ్వాన్స్ కింద రూ.వెయ్యి చెల్లించి హ్యాండ్‌సెట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఫోన్ చుట్టుకొలత 103.5 x 58 x 12మిల్లీమీటర్లు,

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

832మెగాహెర్జ్ ప్రాసెసర్,

2జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

2 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

వై-ఫై b/g/n, వై-ఫై హాట్ స్పాట్,

3జీ,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X