Just In
Don't Miss
- Movies
బిగ్ బాస్ 4 హోస్ట్పై క్లారిటీ: నిర్వహకుల ప్లాన్ వర్కౌట్.. రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో
- News
Disha murder: బ్రేకింగ్... దిశను హతమార్చినచోటే నిందితుల ఎన్ కౌంటర్... సరిగ్గా ఆ సమయానికే
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్లకు గట్టి షాక్!!
- Finance
హాల్మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శ్యామ్సంగ్ గురు సిరిస్లో కొత్త మొబైల్ విడుదల
మొబైల్ కంపెనీలలో నాణ్యతకు మారు పేరు శ్యామ్సంగ్. శ్యామ్సంగ్ విడుదల చేసిన అన్ని మొబైల్స్లలో కెల్లా 'శ్యామ్సంగ్ గురు సిరిస్' మార్కెట్లో బాగా సక్సెస్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి శ్యామ్సంగ్ గురు సిరిస్ నుండి మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ రానుంది. దాని పేరే 'శ్యామ్సంగ్ గురు 539'. శ్యామ్సంగ్ గురు 539 మొబైల్ సిడిఎమ్ఎ ఫోన్స్ విభాగంలో విడుదల చేయడం జరుగుతుంది.
శ్యామ్సంగ్ గురు 539లో మనం గొప్పగా చెప్పుకోదగ్గ ఫీచర్ ఇందులో రెండు మొమొరీ స్లాట్స్ ఉండడమే. ఇక ఫెర్పామెన్స్ విషయానికి వస్తే హై పెర్పామెన్స్ని ప్రదర్శించేందుకు గాను ఈ మొబైల్లో పవర్ పుల్ 800MHz ప్రాసెసర్ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్తో పాటు 1.77 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. శ్యామ్సంగ్ గురు 539 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా పరిశీలించినట్లైతే..
శ్యామ్సంగ్ గురు 539 మొబైల్ ప్రత్యేకతలు:
* 1.77 inch TFT Display
* 128
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500