ఇండియాలో సరికొత్త శామ్సంగ్ స్మార్ట్ఫోన్లు విడుదల!!
oi
-Staff
By Super

మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్లను శామ్సంగ్ ఇండియా మంగళవారం ఢిల్లీలో విడుదల చేసింది. గెలక్సీ సిరీస్ నుంచి రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్సెట్ల వివరాలు:
* గెలాక్సీ ఏస్ డ్యూయోస్(మోడల్ నెం: ఎస్సీహెచ్-ఐ589) - ధర- రూ.16,900.
* గెలాక్సీ వై ప్రో డ్యూయోస్(మోడల్ నెం: జీటీ బీ5512) - ధర రూ. 11,090.
* గెలాక్సీ వై డ్యూయోస్(మోడల్ నెం: జీటీ-ఎస్6102) - ధర రూ.10,490.
ఉత్తమమైన స్మార్ట్ఫోన్ ఫీచర్లతో ఈ ఫోన్లను డవలెప్ చేసినట్లు శామ్సంగ్ ఇండియా, మొబైల్ అండ్ ఐటీ విభాగాధిపతి రంజిత్ యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications