శ్యామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడడంతో మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. శ్యామ్సంగ్ విడుదల చేయనున్న ఆ రెండు స్మార్ట్ ఫోన్స్ శ్యామ్సంగ్ పోకస్ ఎస్, శ్యామ్సంగ్ ఫోకస్ ఫ్లాష్. ఈ సందర్బంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ మార్కెట్లో హై ఎండ్ హ్యాండ్ సెట్స్కి మంచి గిరాకీ ఉండడంతో మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ రెండు ఫోన్లను మార్కెట్లోకి త్వరలోనే విడుదల చేయనున్నామని తెలిపారు.శ్యామ్సంగ్ ఫోకస్ ఎస్ స్మార్ట్ ఫోన్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ని ఇనిస్టాల్ చేయగా, అదే శ్యామ్సంగ్ ఫోకస్ ఫ్లాష్ మొబైల్లో విండోస్ ఫోన్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇనిస్టాల్ చేయనున్నామని అన్నారు. శ్యామ్సంగ్ ఫోకస్ ఎస్ మొబైల్ ప్రత్యేకతలు:
* Super AMOLED Plus capacitive touchscreen with 16M colors * 4.3 inches Screen of 480 x 800 pixels * Multi-touch input method * Accelerometer sensor for UI auto-rotate * Touch-sensitive controls * Proximity sensor for auto turn-off