Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 20 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 23 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- News
Crime News: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థినిలు..
- Sports
శుభ్మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
భారత్ కంపెనీలకు తలనొప్పిగా చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు
భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్లోకి ఒక్కొక్కటికి అడుగుపెడుతున్న చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు దేశవాళీ బ్రాండ్లకు తలనొప్పిగా మారాయి. యాపిల్, సామ్సంగ్ కంపెనీల స్మార్ట్ఫోన్లకు ధీటుగా చైనా కంపెనీలు స్మార్ట్ఫోన్లు ఉండటం, అదే సమయంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో వీటిని విక్రయించటం వంటి అంశాలు చైనా స్మార్ట్ఫోన్ల ప్రాముఖ్యతను మరింతగా పెంచుతున్నాయి. ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో దేశవాళీ బ్రాండ్లకు తలనొప్పిగా మారిన 4 చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Oppo
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ఓపో ఇండియన్ మార్కెట్లో తన ఆథిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి 2014లో విడుదలైన ఓపో ఫైండ్ 7 ఆసక్తికర ఫీచర్లతో ఇండియన్ యాజర్లను ఆకట్టుకుంటోంది.

భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Xiaomi
చైనా మార్కెట్లో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీగా అవతరించిన జియోమీని 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఆరవస్థానంలో ఉంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగించే జియోమీ అనతికాలంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. తాజాగా భారత్లో మూడు స్మార్ట్ఫోన్లతో పాటు ఒక టాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది.

భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Gionee
జియోనీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను సెప్టంబర్ 2002లో ప్రారంభించారు. ప్రపంచపు పది అత్యుత్తమ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీల జాబితాలో జియోనీ స్థానాన్ని సంపాదించుకుంది. ఇండియన్ మార్కెట్లో జియోనీ స్మార్ట్ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.

భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Coolpad
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల కంపెనీ కూల్ప్యాడ్, అక్కడి మార్కెట్లో యాపిల్ స్మార్ట్ఫోన్లను అధిగమించి తిరుగులేని హవాను కొనసాగిస్తోంది. ఈ బ్రాండ్ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి ప్రశేశించబోతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470