Just In
- 14 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 3 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 5 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- News
lovers: మీరు ఏమనుకున్నా సరే, ఇదే మా నిర్ణయం, నేరుగా రైలు ఎక్కిన ప్రేమికులు ఏం చేశారంటే ?
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Sports
Australia Open 2023: ఫైనల్లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా వీడియో
- Movies
తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఫోన్ కోసం కూతురిని అమ్మేసిన దంపతులు!

యాపిల్ ఫోన్ ఇంకా లగ్జరీ ఉత్పత్తుల పై మోజు పెంచుకున్న ఓ కసాయి తల్లిదండ్రులు కన్నకూతురినే అమ్ముకున్న ఉదంతమిది. ఫలితంగా క్రమినల్ శిక్షలను అనుభవిస్తున్నారు. చైనా మీడియా వెల్లిండిచిన వివరాల మేరకు..... చైనాలోని షాంగై ప్రాంతానికి చెందిన యువ దంపతులు మిస్ జాంగ్, మిస్టర్ టెంగ్లు తమకు జన్మించిన బేబి పసికందును ఆన్లైన్ మార్కెట్లో 50,000 యువాన్లకు అమ్మకానికి ఉంచారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన షాంగై పోలీసులు ఆరోపణలకు ఎదుర్కొంటున్న దంపతులు మానవ అక్రమ రవాణా కేసులను బనాయించి విచారిస్తున్నారు. పసికందును విక్రయించటం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆ దంపతులు యాపిల్ కొత్తవర్షన్ ఐపోన్, లగ్జరీ బూట్లతో పాటు ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. చైనాలో ఈ తరహా సంఘటనలు కొత్తేమి కాదు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఐప్యాడ్ కోసం కిడ్నీ అమ్ముకున్న ఘనుడు!!
గడిచిన ఏడాది టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న ఓ సంచలనాత్మక ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను చైనా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి. చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు ఆపిల్ ఐప్యాడ్-2 కోసం తన కిడ్నీని అమ్మకున్నాడు. అక్రమ కిడ్నీల వ్యాపారంలో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులు ఇతగాడికి $35,000 చెల్లించి సర్జరీ ద్వారా కిడ్నీని వేరు చేశారు. పాపం!! జరగాల్సిదంతా జరిగపోయింది. టెక్నాలజీ పై వెంపర్లాట ఆ యువకుడిని ప్రాణ సంకటంలో పడేసింది.
సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురైన సదరు యువకుడు జరిగిన విషయాన్ని తల్లిగి పూసగుచ్చినట్లు వివరించాడు. లబో దిబో మన్నా లాభమేముంది చెప్పండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నీ కోనుగోలులో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారైన హీ వైను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు ఐప్యాడ్-2 ధర సగానికి సగం పడిపోయింది. అమ్ముకున్న ఆ కిడ్నీ తిరిగి వస్తుందా..?, ఆ యువకుడి ఆరోగ్యం కుదటపడుతుందా..?, ఆలోచించండి ఇతర సుఖాల కోసం అవయువాలను అమ్ముకోవద్దు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470