Just In
- 7 hrs ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 8 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 9 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 9 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షియోమినే ఢీకొట్టే దిగ్గజాలు ఇక రావా ? మళ్లీ స్మార్ట్ఫోన్ రారాజు అదే !
దేశీయ టెలికాం మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.
దేశీయ టెలికాం మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దేశీయ మేకర్లు స్మార్ట్ఫోన్ మార్కెట్లో అడుగులు నెమ్మదిగా వేస్తున్న తరుణంలో చైనా కంపెనీలు ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్ మీద పెత్తనాన్ని చెలాయిస్తూ పోతున్నాయి. ఇందులో భాగంగా టాప్ కంపెనీలు షియోమి, వన్ ప్లస్, ఒప్పో, హువాయిలు ఇండియాలో దూసుకుపోతున్నాయి. ఈ దిగ్గజాల్లో షియోమి ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ చైనా కింగ్ మేకర్ తానే కింగ్నంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
వాజ్పేయి లేని టెలికాం రంగాన్ని ఊహించలేము, నమ్మలేని నిజాలివే !
షియోమి మళ్లీ నెంబర్ వన్
భారత్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లో షియోమి మళ్లీ నెంబర్ వన్గా నిలిచింది. పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం వరుసగా నాల్గవసారి కూడా తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది.
2018 రెండవ త్రైమాసికంలో
2018 రెండవ త్రైమాసికంలో దేశంలో 29.7 శాతం వాటాతో ఈ ఘనతను దక్కించుకుంది. 107.6 శాతం వృద్ధితో కోటి స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విక్రయించింది.
ఆన్లైన్ మార్కెట్లో
అలాగే ఆన్లైన్ మార్కెట్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్లో షియోమి 55.6 శాతం వాటా కైవసం చేసుకుంది.ఆన్లైన్ మార్కెట్లో వరుసగా ఏడవ క్వార్టర్లో ఈ ఘనతను సాధించింది.
దుమ్మురేపిన రెడ్ మీ సీరిస్ ఫోన్లు
ఈ క్వార్టర్లో రెడ్ మీ 5ఏ, రెడ్ మి నోట్ ప్రో, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 డివైస్ల టాప్ విక్రయాలతో ఈ రికార్డును దక్కించుకుంది.
శాంసంగ్ మాత్రం రెండవ స్థానంతో
అయితే శాంసంగ్ మాత్రం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 23 శాతం మార్కెట్ షేర్తో 80 లక్షల స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసింది. 4.2 మిలియన్ల యూనిట్లు, 12.6 శాతంతో వివో మూడవ స్థానానంలో నిలిచింది.
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్
ఐడిసి ప్రకారం, భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 20శాతం వృద్ధిని సాధించింది. కాగా భారత మార్కెట్లోకి మొత్తం 33.5 మిలియన్ యూనిట్లు వచ్చాయి.
బలమైన ఉత్పత్తులతో ..
బలమైన ఉత్పత్తులతో ఆన్లైన్ బ్రాండ్ విక్రయాలు, ప్రత్యేకమైన లాంచింగ్ల ద్వారా ఈ వృద్ది సాధించినట్టు ఐడీసి వ్యాఖ్యానించింది.
టాప్ 5 బ్రాండ్స్
2018లో చిన్న సంస్థలతో పోలిస్తే టాప్ 5 బ్రాండ్స్ 79 శాతం విక్రయాలు సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి పేర్కొన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470