షియోమి నుంచి మరో కిల్లర్ ఫోన్..
మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 5ఎ ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిసింది.
మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 5ఎ ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిసింది.2 జిబి ర్యామ్ ఫోన్ రూ.9,600 ధరకు వినియోగదారులకు లభ్యమయ్యే అవకాశం ఉంది. షియోమీ రెడ్మీ నోట్ 5ఎ ఫీచర్లు ఈ కింది విధంగా ఉండే అవకాశం ఉంది.

డిస్ప్లే
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్

ర్యామ్
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డి ద్వారా 128 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, బరువు 150 గ్రాములు

కెమెరా
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ
4జీ వీవోఎల్టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








