పవర్ఫుల్ స్టోరీతో.. అక్టోబర్లో?

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు జడ్టీఈ కొత్త తరం మొబైల్ టెక్నాలజీతో నిండిన ఫ్లాష్ స్మార్ట్ఫోన్ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. టాక్ ఆండ్రాయిడ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ స్మార్ట్ఫోన్ను ప్రముఖ నెట్వర్క్ ఆపరేటర్ స్ప్రింట్ ఆధ్వర్యంలో అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుంది. డివైజ్ ఖచ్చితమైన ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఫీచర్లు (అంచనా):
4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
12.6 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఎన్ఎఫ్సీ సపోర్ట్.
ఈ స్మార్ట్ఫోన్ను త్వరలో ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంకు వృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు..


Click it and Unblock the Notifications







