ఇండియాలో ‘బోస్’ కొత్త స్పీకర్లు!!
oi
-Staff
By Super

న్యూఢిల్లీ: రెండు కొత్త స్పీకర్ సిస్టమ్స్ను బోస్ కంపెనీ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్పీకర్ సిస్టమ్స్ - సినిమేట్ 1 ఎస్ఆర్(ధర రూ.1,12,388), లైఫ్ స్టైల్ 135(రూ.1,79,882) వారం రోజుల్లో బోస్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. ఏఎం/ఎఫ్ఎం ట్యూనర్, ఐపాడ్/ఐఫోన్ల కోసం డాక్, 6 హెచ్డీ సోర్సెస్ వరకూ మీడియా కన్సోల్ వంటి ఫీచర్లున్నాయని పేర్కొంది. ఈ స్పీకర్లు 6సెం.మీ. ఎత్తు, 93.4 సెం.మీ. వెడల్పు ఉంటాయని తెలిపింది. కంపెనీకి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీఘర్, జైపూర్, తదితర నగరాల్లో 31 స్టోర్లు ఉన్నాయి.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications