Just In
- 11 hrs ago గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- 12 hrs ago వన్ప్లస్ ఇండియా సంచలన నిర్ణయం.. వాటి ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేత.. వెబ్సైట్ నుంచి తొలగింపు?
- 13 hrs ago 50MP సోనీ కెమెరా, 256GB స్టోరేజీతో రియల్మి స్మార్ట్ఫోన్.. ప్రత్యేక ఫీచర్లతో రేపే లాంచ్..!
- 13 hrs ago మొబైల్ నంబర్ పోర్ట్ చేయడానికి కొత్త రూల్స్! ఎలా చేయాలంటే?
Don't Miss
- Movies Guppedantha Manasu March 19th: మనును కాలేజీ నుంచి వెళ్లగొట్టిన వసు, అనుపమ.. తప్పు తెలుసుకోగలరా?
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
వేల ఇండియన్ వెబ్సైట్లు హ్యాకయ్యాయి,షాకిచ్చిన కేంద్ర ఐటీ శాఖ
ఇండియన్ వెబ్సైట్లకు ఈ ఏడాది భారీగానే హ్యాకింగ్ సెగ తగిలింది. కేంద్ర ఐటీ శాఖ తెలిపిన రిపోర్టు ప్రకారం ఈ ఏడాది నవంబర్ వరకు దాదాపు 15,779 ఇండియన్ వెబ్సైట్లు హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది.
ఇండియన్ వెబ్సైట్లకు ఈ ఏడాది భారీగానే హ్యాకింగ్ సెగ తగిలింది. కేంద్ర ఐటీ శాఖ తెలిపిన రిపోర్టు ప్రకారం ఈ ఏడాది నవంబర్ వరకు దాదాపు 15,779 ఇండియన్ వెబ్సైట్లు హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ లో వెల్లడించారు. Indian Computer Emergency Response Team అందించిన రిపోర్ట్ ప్రకారం 2016లో 33,147 వెబ్ సైట్లు, 2017లో 30,067 వెబ్ సైట్లు, 2018 నవంబర్ వరకు 15,779 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయని Electronics and IT Minister Ravi Shankar Prasad లోకసభలో తెలిపారు. హ్యాకింగ్ నిరోధానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని, సైబర్ సెక్యూరిటీ కోసం మరింగా కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు.
Indian Computer Emergency Response Team
Indian Computer Emergency Response Team ఈ విషయం మీద తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే హ్యాక్ అయిన సైట్లకు అలర్ట్ మెసేజ్ లు కూడా జారీ చేసింది. ప్రభుత్వ అలాగే ఇతర ముఖ్యమైన సెక్టార్లకు సంబంధించిన వెబ్ సైట్లకు సెక్యూరిటీ అలర్ట్ లు జారీ చేసింది.
గవర్నమెంట్ ప్లాన్
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ హ్యాకింగ్ భారీ నుండి దేశ రహస్యాలను రక్షించుకునేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. cyber attacks and cyber terrorism మీద పోరాటానికి భారీగానే ఖర్చు చేస్తోంది. ministries/departments of central government, స్టేట్ గవర్నమెంట్స్, ఇతర సంస్థలు, క్రిటికల్ సెక్టార్లలో హ్యాకర్లు జొరబడకుండా గట్టి రక్షణ చర్యలను తీసుకుంటోంది.
క్రైమ్ కూడా ఎక్కువే
మరోక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆహ్లువాలియా సమాధానమిస్తూ దేశంలో క్రైమ్ రేటు బాగా పెరిగిందని 2014, 2015 ,2016 సంవత్సరాల్లో వరుసగా 9622, 11592 , 12,317 సైబర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ లెక్కలు National Crime Records Bureau (NCRB)ని సేకరించినట్లుగా ఆయన తెలిపారు.
ఫైనాన్సియల్ ఫ్రాడ్ లు
CERT-In data ప్రకారం దేశంలో ఫైనాన్సియల్ ఫ్రాడ్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయని ATMs, cards, Point of sale (PoS) systems and Unified Payment Interface (UPI) వంటి వాటిపై ఈ మూడు సంవత్సరాల్లో సైబర్ దాడులు జరిగాయని ఆయన తెలిపారు.
రిజర్వ్ బ్యాంకు లెక్కలు
కాగా రిజర్వ్ బ్యాంకు కూడా దాదాపు ఈ మూడు సంవత్సరాల్లో వరుసగా 1,191, 1,372, 2,059 ,921 కేసులను నమోదు అయినట్లుగా తెలిపింది. ATM/Debit Cards, credit cards and Internet Banking frauds ఎక్కువగా జరిగాయని తెలిపింది. ఈ లెక్కలు కూడా కేవలం ఒక లక్షకు పైగా దొంగతనాలు జరిగిన వాటివనని అహ్లువాలియా లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470