Just In
- 5 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 6 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 6 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 8 hrs ago స్మార్ట్ఫోన్ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Movies టెలిఫోన్ ట్యాపింగ్లో సమంత, రకుల్? .. మరో 13 హీరోయిన్లను లొంగదీసుకొని అలా బ్లాక్ మెయిల్ అంటూ
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
2012లో కూడా శాంసంగ్ హావా.. జోస్యం..!
స్మార్ట్ ఫోన్స్ రంగంలో ప్రస్తుతం నెంబర్ వన్గా కొనసాగుతున్న శాంసంగ్ 2012వ సంవత్సరంలో తనదైన శైలిలో దూసుకు పోతుందని జోస్యం చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు. సౌత్ కొరియా తయారీదారైన శాంసంగ్ మెమరీ ఛిప్స్, స్మార్ట్ ఫోన్స్ని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కస్టమర్స్కు తమ ఉత్పత్తులను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఒకానోక దశలో ప్రపంచంలో ఎక్కువగా ఉత్పుత్తులను అమ్మే ఆపిల్ కంపెనీని తలదన్నే విధంగా శాంసంగ్ గట్టి పోటీనిచ్చింది.
ప్రపంచంలోకి ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రవేశించిందో ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్స్కు మంచి ఊపు వచ్చింది. కొత్త కొత్త డిజైన్స్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టి స్మార్ట్ ఫోన్ అంటే శాంసంగ్ అనే విధంగా పేరు తెచ్చుకుంది. మార్కెట్లో హెచ్టిసి, నోకియా, బ్లాక్ బెర్రీ హై ఎండ్ ఉత్పత్తులు ఉన్నప్పటికీ కస్టమర్స్ శాంసంగ్ ఉత్పత్తులకే మా ఓటు అంటూ అనే విధందా ప్రస్తుతం శాంసంగ్ ఉంది.
కస్టమర్స్ యొక్క ఆశలను వమ్ము చేయకుండా ఉండేందుకు గాను శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ని ప్రవేశపెడుతూ, హై ఎండ్ OLED డిస్ ప్లే కలిగిన ఉత్ప్తతులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక 2012వ సంవత్సరంలో తన సత్తాని చాటేందుకు గాను శాంసంగ్ కొత్త నోట్ బుక్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 2012 ఫిబ్రవరిలో సరికొత్త టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబుడుతున్న ఈ కంప్యూటింగ్ పీసీ పేరు తెలియాల్సి ఉంది.
శాంసంగ్ పీసీ ప్రత్యేకతలు:
* 11.6 అంగుళాల స్ర్కీన్,
* అత్యాధునిక రెటినా సామర్ధ్యం గల డిస్ ప్లే.
* పిక్సల్ రిసల్యూషన్ 2560 x 1600,
* అత్యాధునిక ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ వ్యవస్థ,
* ఆండ్రాయిడ్ బీమ్ ఫీచర్,
* శక్తివంతమైన శ్యామ్సంగ్ ఎక్సినోస్ ప్రాసెసింగ్ వ్యవస్థ,
* క్లాక్ స్పీడ్ 2GHz,
* హై -డెఫినిషన్ సామర్ధ్యం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470