Just In
- 7 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 11 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 11 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 14 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Don't Miss
- Sports DC vs SRH: సిక్సర్ల సునామీ.. హెల్మెట్లతో బాల్ బాయ్స్!వైరల్
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వాట్సప్ ఇండియాకి కొత్త బాస్, ఓ లుక్కేసుకోండి
ఇన్స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఫేస్బుక్ సొంత యాప్ వాట్సప్ ఇండియాకు కొత్త బాసుని నియమించింది.
ఇన్స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఫేస్బుక్ సొంత యాప్ వాట్సప్ ఇండియాకు కొత్త బాసుని నియమించింది. వాట్సప్ ఇండియా అధిపతిగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ సంస్థ 'ఇజెట్' యాప్ సహవ్యవస్థాపకుడు, సీఈవో అబిజిత్ బోస్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన వాట్సాప్ ఇండియా సీఈవోవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేకు వాట్సప్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు గురుగ్రామ్ కేంద్రంగా భారత్లో ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయనుంది. కాలిఫోర్నియాలో ఉన్న వాట్సప్ ప్రధాన కార్యాలయం తరువాత విదేశాల్లో ఏర్పాటు కాబోతున్న తొలి కార్యాలయం ఇదే కావడం విశేషం.
రెడీమి 6 నోట్ ప్రొ కొనుగోలు చేసిన వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్న జియో
హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్న అభిజిత్ కు ...
ఇదిలా ఉంటే హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్న అభిజిత్ కు వాణిజ్య వ్యూహాల్లో దిట్టగా పేరు ఉంది. సాధారణ వినియోగదారులు, వ్యాపార వర్గాలు మరింతగా ఆకర్షించే విధంగా వాట్సప్ను రూపుదిద్దడంతో పాటు నకిలీ సందేశాలను అరికట్టేలా అభిజిత్ టీమ్ చర్యలు తీసుకోనుంది.
వాట్సప్ ఇండియా సీఈవోగా అజిజిత్ బోస్....
వాట్సప్ ఇండియా సీఈవోగా అజిజిత్ బోస్ నియామకంతో ఈ వేదిక నుంచి ఫేస్ న్యూస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వ ఆధారం వైపుగా ఒక అడుగు ముందుకేసింది. ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్తో సమావేశమైన సంగతి తెలిసిందే
ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతో....
ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనుమానాలతో కూడిన ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతో వరుస ముక దాడులతో పలువురు అమాయకులు మరణించిన నేపథ్యంలో వాట్సప్ లో వాటిని నియంత్రించడానికి అంతర్జాతీయంగా ఒక వేదిక అవసరం అని సంస్థ భావిస్తోంది.
దేశీయ కార్యకలాపాలు నియంత్రించడానికి....
ఇందులో భాగంగా దేశీయ కార్యకలాపాలు నియంత్రించడానికి స్థానిక నాయకత్వం అవసరం అని చిరిస్ ద్రుష్టికి రవిశంకర్ ప్రసాద్ తెచ్చినట్లు సమాచారం.ఫేస్ న్యూస్ వెండింగ్ కేంద్రాన్ని కనిపెట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కోరారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470