Just In
- 3 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 4 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 5 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 6 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాట్సప్పై కఠినమైన ఆంక్షలు జారీ చేసిన కుప్వారా అధికారులు
జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా అధికారులు వాట్సప్ గ్రూపు మీద కఠినమైన ఆంక్షలను జారీ చేశారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాట్సప్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా సర్క్యుల
జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా అధికారులు వాట్సప్ గ్రూపు మీద కఠినమైన ఆంక్షలను జారీ చేశారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాట్సప్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిని కట్టడి చేసేందుకు అక్కడి అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1వ తేదీన ఈ ఆర్డర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరైనా వాట్సప్ గ్రూపు క్రియేట్ చేస్తే దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి.
రిజిస్టర్ అయిన తరువాతనే ఈ గ్రూపు నుంచి ఏ సమాచారమైనా షేర్ చేయబడుతుందని ఆర్డర్ పాస్ చేసింది. ఈ విషయాన్ని ఈటి తొలిసారిగా గుర్తించింది.
ఆర్డర్ జారీ
కాగా ఈ ఆర్డర్ పై అక్కడి district magistrate (DM) Anshul Garg సంతకం పెట్టినట్లుగా తెలుస్తోంది. లోకల్ పోలీస్ స్టేషన్లలో దీనికి సంబంధించి రిజిస్టర్ కార్యక్రమం కూడా నడుస్తోందని అక్కడి వాసులు చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవాలంటే స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవాలని కూడా చెబుతున్నారు.
కంపెనీల రెస్సాండ్
కాగా ఈ విషయంపై సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సప్, ఫేస్ బుక్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ విషయం మీద ఇవి ఇంకా స్పందించలేదు. కాగా ఈ ఆర్డర్ ప్రకారం ఫేక్ న్యూస్ లనేవి భారీగా తగ్గుతాయని రూమర్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మార్చి 15 నుంచి
కాగా ఎవరైనా అక్కడి వాసులు వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా అక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో కాని న్యాయస్థానంలో కాని అనుమతి తీసుకోవాలని అక్కడి రిజిస్టర్ అయిన తరువాతే గ్రూపు స్టార్ చేయాలని తెలుస్తోంది. దీంతో పాటు గ్రూపులో తెలిసిన వారిని మాత్రమే జాయిన్ చేసుకోవాలని ఎవరిని పడితే వారిని జాయిన్ చేసుకోవడానికి వీల్లేదని ఆర్డర్ చెబుతోంది.
under Section 144
కాగా ఈ ఆర్డర్ under Section 144 కింద జారీ చేశారని Internet Freedom Foundation executive director అయిన Apar Gupta తెలిపారు. దీని ద్వారా క్రిమినెల్ కేసులు తగ్గే అవకాశం ఉందని న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందరూ నడుచుకుంటారని తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470