మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, 2జీబి 4జీ డేటా ఉచితం
ఎయిర్టెల్ యూజర్లు తమ పాత సిమ్ను 4జీకి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. ఎయిర్టెల్ యూజర్లు తమ పాత సిమ్ను 4జీకి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ 4జీ సిమ్ ప్రమోషనల్ ఆఫర్ను పొందేందుకు ఈ సూచనలను అనుసరించండి..
Read More : 10 సాఫ్ట్వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

స్టెప్ 1
మీరు ఇప్పటికే వాడుతోన్న 2జీ/3జీ ఎయిర్టెల్ సిమ్ను 4జీకి అప్గ్రేడ్ చేసుకునే క్రమంలో http://www.airtel.in/4g/sim-swapలోకి వెళ్లండి.

స్టెప్ 2
మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇంకా షిప్పింగ్ అడ్రస్ వివరాలను ఎంటర్ చేసి 'Send me a 4G SIM'పై క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3
మీరు తెలిపిన వివరాలు ప్రకారం ఎయిర్టెల్ 4జీ సిమ్ మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది. కొత్త సిమ్ అప్ గ్రేడింగ్ ప్రక్రియకు కొద్ది రోజుల సమయం పడుతుంది.

స్టెప్ 4
యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మీ సరికొత్త ఎయిర్టెల్ 4జీ సిమ్ నుంచి 52122కు మిస్సుడ్ కాల్ ఇవ్వండి.

స్టెప్ 5
మిస్సుడ్ కాల్ ఇచ్చిన 48 గంటల్లోపు మీ ఎయిర్టెల్ నెంబర్కు 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. కేవలం ప్రీపెయిడ్ ఎయిర్టెల్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుంది. 4జీ నెట్వర్క్లో ఉంటేనే యూజర్కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








