Just In
- 11 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 13 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 13 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 14 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- Movies Brahmamudi April 19th episode వెన్నెల మరణంపై.. రాజ్ను నిలదీసిన కావ్య
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎయిర్టెల్ కొత్త పాన్లు జియోతో పోటీ పడతాయా..? స్మార్ట్ లుక్కేయండి
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోకి పోటీగా ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తూనే ఉంది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోకి పోటీగా ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తూనే ఉంది. గత వారం రోజుల్లో వినియోగదారుల కొసవ ఏకంగా మూడు సరికొత్త ఆకర్షణీయమైన ప్లాన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. అయితే ఇది ఎంత మాత్రం జియోకి ప్లాన్లకు పోటీ ఇవ్వగలదని టెక్ విశ్లేషకులు మెదడుకు పనిచెబుతున్నారు. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.249రీఛార్జ్ చేసుకుంటే 56జీబీ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు. కాగా, గతంలో రూ.349 రీఛార్జ్తో 2.5జీబీ డేటాను అందించేది.ఇప్పుడు తీసుకొచ్చిన రూ.249రీఛార్జ్తో అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వినియోగించుకోవచ్చు.
ఐపీఎల్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ జియో రూ.251ఐపీఎల్ ప్యాక్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 51 రోజుల పాటు 104జీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇక బీఎస్ఎన్ఎల్ కూడా రూ.248కే రోజుకు 3జీబీ డేటాను అందిస్తోంది. మరి వీటితో ఎయిర్టెల్ కొత్త ప్లాన్ పోటీ పడుతుందా లేదా అన్నది ముందు ముందు చూడాల్సిందే.
దీంతోపాటు రూ.349 ప్యాక్ను కూడా ఎయిర్టెల్ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా రూ.499 రీఛార్జ్తో నిన్న కొత్త ప్రీపెయిడ్ను ప్రకటించింది. ఇందులో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే
దీంతో పాటు ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్ లిమిటెడ్, లోకల్, రోమిండ్ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్టెల్ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట. ఈ క్రమంలో ఈ ప్లాన్ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజూ లభించే 2 జీబీ డేటాను ఉపయోగించుకుని రోజూ ప్రసారమయ్యే ఐపీఎల్ మ్యాచ్లను ఎయిర్టెల్ టీవీ యాప్లో వీక్షించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470