Just In
Don't Miss
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్ను గుర్తు చేస్తున్నారు.!
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్లకు వెళ్లండి!
జూన్ అంతా బిజీ బిజీ!!
ల్యాప్టాప్ప్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల ఆవిష్కరణలతో జూన్ మార్కెట్ బిజీ బిజీగా ఆరంభమైంది. సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ప్రస్తుత హాట్ టాపిక్. ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే టాబ్టెట్ పీసీలను ప్రముఖ బ్రాండ్లైన అసస్, ఏసర్, ఎమ్ఎస్ఐ, లెనోవోలు ప్రకటించాయి. ఈ జాబితాను మరింత పొడిగిస్తూ ఏఎమ్డి సంస్థ విండోస్ 8 ఆధారిత టాబ్లెట్ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యనుంది. ఈ డివైజ్ను కంపాల్ సంస్థ డిజైన్ చేసింది.
ఏఎమ్డి ప్రవేశపెట్టనున్న విండోస్ 8 టాబ్లెట్ కంప్యూటర్కు సంబంధించి అఫీషియల్ లోగోను ఇప్పిటి వరకు ప్రకటించలేదు. 11.6 అంగుళాల డిస్ప్లే పరిమాణాన్ని కలిగిన ఈ డివైజ్కు డాక్ సౌలభ్యతతో కీబోర్డ్ను అమర్చుకోవచ్చు. విండోస్8 ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ను చేరువచేస్తుంది. పొందుపరిచిన ఏఎమ్డి ట్రినిటీ ఏ6 ఏపీయూఎస్ వ్యవస్థ ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. టాబ్లెట్ మందం 22మిల్లీమీటర్ల కన్నా తక్కువ. ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాది చివరినాటికి ఈ టాబ్లెట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర అంచనా రూ.40,000 నుంచి 50,000 మధ్య.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790