Just In
- 1 hr ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 2 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- 4 hrs ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- 5 hrs ago 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
Don't Miss
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
గురువారం న్యూయార్క్లో ఆపిల్...
టెక్నాలజీ గెయింట్ ఆపిల్ గురువారం న్యూయార్క్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి 19న ప్రారంభించనున్న 'విద్య-దృష్టి కార్యక్రమం' వద్ద ఇ-పుస్తకాల ఉత్పత్తి మరియు ప్రచురణ సులభతరం కోసం ఓ కొత్త సాధనం ప్రవేశపెట్టనున్నట్లు పుకారు వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆపిల్ కంపెనీ మార్కెట్లోకి కొత్తగా ఇ-పుస్తకాల కోసం గ్యారేజి బ్రాండ్ ని విడుదల చేయనుంది.
ఆపిల్ ఇలా చేయడం వల్ల అన్ని రకాల పుస్తకాలు కూడా డిజిటల్ టెక్ట్స్ బుక్స్ రూపంలోకి రానున్నాయి. ప్రస్తుతం ఎవరైతే ఐఫోన్, ఐప్యాడ్ యూజర్స్ ఉన్నారో వారు వీటిని ఈజీగా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని ఆపిల్ కల్పించనుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని కలిగి తక్కువ రకం టాబ్లెట్లలో ఈ కంటెంట్ని నిక్షిప్తం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుగలుగుతారు.
ప్రస్తుతం ఆపిల్ ఓ ప్రయత్నంలో భాగంగా దీనిని పాఠశాలల కోసం విడుదల చేస్తుంది. ఇది గనుక మార్కెట్లో సక్సెస్ని సాధిస్తే రాబోయే కాలంలో టెక్ట్స్ బుక్స్, స్టడీ మెటీరియల్స్ లాంటి వాటిని ఎడ్యుకేషనల్ వాతావరణానికి అందించనుంది. జనవరి 19న ఈ కార్యక్రమాన్ని ఆపిల్ న్యూయార్క్లో ఉన్న 'గుగ్గెన్హైమ్ మ్యూజియం'లో నిర్వహించనుంది. సరిగ్గా ఇదే మ్యూజియంలో ఆపిల్ మరియు న్యూస్ కార్పోరేషన్ కలసి 'ఐప్యాడ్ న్యూస్ పేపర్'ని ప్రారంభించనున్నట్లు తెలిపాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470