Just In
- 12 hrs ago ఫాస్టాగ్పై NHAI కీలక ప్రకటన.. మార్చి 15లోగా అలా చేయకుంటే జరిమానా, రెట్టింపు రుసుములు తప్పవని హెచ్చరిక..!!
- 13 hrs ago రియల్మి నార్జో 70 ప్రో స్మార్ట్ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్.. రూ.4,299 వరకు ప్రయోజనాలు.. లాంచ్, స్పెసిఫికేషన్లు
- 14 hrs ago ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి చివరి తేదీ మారింది! వివరాలు
- 15 hrs ago ధర రూ.14,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ పోకో 5G స్మార్ట్ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Don't Miss
- News నేడే టీడీపీ రెండో జాబితా: చంద్రబాబు ఏమన్నారంటే?
- Movies Gaami Overseas Collection ఓవర్సీస్లో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న గామి.. ఎన్ని కోట్ల లాభమంటే?
- Sports అందుకే ఐపీఎల్కు దూరం: హ్యారీ బ్రూక్
- Lifestyle పురాతన స్మశానవాటికలో టన్నుల కొద్దీ బంగారు నిధి..ఎలా బయటపడిందో తెలుసా?
- Automobiles Car Sales దేశంలో ఈ కార్లకు పిచ్చ క్రేజ్.. ఫిబ్రవరిలో ఎక్కువగా వీటినే కొనేశారు.!!
- Finance Super Stock: లక్ష పెట్టుబడిని రూ.కోటి చేసిన స్టాక్.. ఆ ప్రముఖ ఇన్వెస్టర్ షేర్లు కలిగి ఉన్నారు..!!
- Travel జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల
BSNL మరో సంచలనం, రూ. 39కే అపరిమిత కాల్స్
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది.
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది.ఈ ఆఫర్లో భాగంగా రూ.39కే అపరిమిత కాలింగ్ ఆఫర్ను అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆఫర్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్తో పాటు నేషనల్ రోమింగ్ను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రిలయన్స్ జియో తన జియోఫైబర్ను త్వరలోనే కమర్షియల్గా లాంచ్ చేయనున్న నేపథ్యంలో దాని కంటే ముందస్తుగా బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఆఫర్స్ను సమీక్షించింది.
ఈ వారంలో లాంచ్ కానున్నటాప్ 7 బడ్జెట్ స్మార్ట్ఫోన్లు, బెస్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి
రూ.39 రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.39 రీఛార్జ్ ప్లాన్ కూడా ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ కింద ఎటువంటి డేటా వినియోగదారులకు అందదు. ప్లాన్ వాలిడిటీ 10 రోజులు మాత్రమే.
మూడు ఎఫ్టీటీహెచ్ ప్లాన్లు
సమీక్షించిన కొత్త ఆఫర్స్ కింద తన మూడు ఎఫ్టీటీహెచ్ ప్లాన్లు రూ.1045, రూ.1395, రూ.1895పై ఎఫ్యూపీ డేటాను రెండింతలు పెంచనున్నట్టు ఈ ప్రభుత్వ రంగ దిగ్టజం ప్రకటించింది. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలను కేవలం కేరళ సర్కిల్ వారికే ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి.
రూ.1045 ప్లాన్పై
రూ.1045 ప్లాన్పై ప్రస్తుతం 100జీబీ ఎఫ్యూపీ డేటాను, 30ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్లో అందించనుంది. అంతకముందు ఈ ప్లాన్పై 50జీబీ డేటానే ఆఫర్ చేసేది.
రూ.1395 ప్లాన్పై
అదేవిధంగా రూ.1395 ప్లాన్పై 150జీబీ డేటాను 40ఎంబీపీఎస్ బ్యాండ్విడ్త్ స్పీడులో ఆఫర్ చేయనుంది. రూ.1895 ప్లాన్పై 200జీబీ డేటాను, 50ఎంబీపీఎస్ బ్యాండ్విడ్త్ స్పీడులో అందించనుంది. అంతకముందు ఈ ప్లాన్పై 100జీబీ డేటానే ఆఫర్ చేసేది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470