Just In
- 2 min ago 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- 1 hr ago శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- 2 hrs ago Realme నుంచి కొత్త ఫోన్ Realme Narzo 70 5G లాంచ్ రేపే! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 15 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
Don't Miss
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Movies Aavesham Collections 12 రోజులుగా ఫాహద్ ఫాజిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్లో ఆవేశం!
రూ.26 కోట్ల సామ్సంగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు చోరి
సినిమా స్టంట్లను తలపించే రీతిలో దొంగతనాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తాజాగా సినీ ఫక్కిలో చోటుచేసుకున్న ఓ చోరీ ఘటనలో భాగంగా ఏకంగా ఒక కంటైనర్ ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కలవరపాటుకు గురిచేస్తుంది. సామ్సంగ్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విలువ రూ.26 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చోరీ వ్యవహారాన్ని అధికారులు గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికి బహిర్గతం కాక తప్పలేదు.
సర్వత్రా ఉత్కంఠ రేపుతోన్న ఈ ఘటనను సంబంధించి వివరాల్లోకి వెళితే... బుధవారం అర్థరాత్రి (తెల్లవారితే గురువారం) 26 కోట్లు ఖరీదు చేసే సామ్సంగ్ ఎలక్ట్ర్రానిక్ కాంపోనెంట్ లను తీసుకువెళుతోన్న కంటైనర్ ను దక్షిణ-తూర్పు ఢిల్లీలోని కాళిందికుంజ్ ప్రాంతంలో దోపిడి దొంగలు అటకాయించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రయం నుంచి ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతానికి ఆ కంటైనర్ వెళుతోంది. కాళిందికుంజ్ సమీపంలోని నిర్జన ప్రాంతంలో కంటైనర్ను అదుపులోకి తీసుకున్న దొంగలు వాహనంలోని డ్రైవర్ ఇంకా క్లీనర్ ను చితకబాది కంటైనర్తో పారిపోయారు.
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందండి
తీవ్రగాయాల పాలై ప్రాణాలతో బయడపడిన సదరు కంటైనర్ కు చెందిన డ్రైవర్ ఇంకా క్లీనర్ ఆ మార్గంలోనే సామ్సంగ్ ఎలక్ట్ర్రానిక్ కాంపోనెంట్ లతో వస్తున్న కంటైనర్ ను ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసారు. చాలా తెలివిగా వ్యవహిరించిన దొంగలు డ్రైవర్ అలానే క్లీనర్ వద్ద ఫోన్ లను లాక్కున్నారు. అంతేకాకుండా కంటైనర్ జాడ కనిపెట్టకుండా వాహనంలోని జీపీఎస్ ట్రాకర్ ను తొలగించారు. సెక్షన్ 392 క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో పోలీసు బృందాలను మోహరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470